వార్తలకు తిరిగి వెళ్లండి
ఎర్రక్క మృతదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

వెదురుకుప్పం మండలం కోణంగిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి తల్లి ఎర్రక్క కన్నుమూశారు. ఆమె భౌతికకాయానికి వెదురుకుప్పం టీడీపీ నేత మోహన్ మురళి, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చెంగల్రాయిరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వరప్రసాద్, మాజీ సర్పంచ్ విశ్వనాథ్ యాదవ్తో పాటు పలువురు పార్టీ నాయకులు నివాళులర్పించి, సుబ్ర
Comments
Loading comments...