వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జగదాంబ జంక్షన్ లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు. వై.ఎస్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, చీరలు పంపిణీ చేసారు.
Comments
Loading comments...

