వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలం అయ్యవారిపాలెం గ్రామంలో నూతన శిలామయ మూషిక వాహన సహిత వరసిద్ధి వినాయక స్వామి శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలను ఈ నెల 26, 27 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా 26వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి పుణ్యాహవాచనం, వేదస్వస్తి పఠనం, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితులు వివిధ రకాల హోమాలు పూజలు బుధవారం నిర్వహించారు. 27న సేకర ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

