వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్తో మ్యాచ్లో రెండు ఫోర్లతో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత గల్లీలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రెడ్బాల్ క్రికెట్లో మరింత ఓపిక అవసరమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడగా, అనుభవంతో రాణిస్తాడని మరికొందరు పేర్కొన్నారు.
Comments
Loading comments...

