వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్ కోసం మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.
రోహిత్, కోహ్లీ, బుమ్రాతో పాటు భువనేశ్వర్, జడేజాను కూడా ఉతప్ప ఎంపిక చేశారు. ఈ జట్టును ఆయన ‘బాంబ్ స్క్వాడ్’గా అభివర్ణించారు.
Comments
Loading comments...

