Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారి కోసమే విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదు బీజేపీ

Follow Udayam on Google
raju Sep 12, 2026 4:05 PM నిజామాబాద్General
వారి కోసమే విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదు బీజేపీ - Udayam
రేవంత్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణ కోసమే సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు. శనివారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ రజాకార్ల దురాగతాలు, కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య త్యాగాలు, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతోనే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...