వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ... ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఛార్జ్ కూడా పేదవారికి అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
Comments
Loading comments...

