Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నేతలు

Follow Udayam on Google
p.g.murthy Aug 16, 2026 3:24 PM మంచిర్యాలGeneral
వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నేతలు - Udayam
అందరికీ ఆదర్శమైనా వ్యక్తి భారత రత్న, మాజీ ప్రధాని వాజ్పేయి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకొని మంచిర్యాలలోని బిజెపి జిల్లా కార్యాలయంలో వాజ్పేయి త్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశాన్ని శక్తివంతంగా మార్చడంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

Comments

G
Loading comments...