Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగులో గల్లంతైన నీలేశ్ మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:18 AM కృష్ణా జిల్లాGeneral
వాగులో గల్లంతైన నీలేశ్ మృతదేహం లభ్యం - Udayam
పోలవరం జిల్లా చింతూరు సోకులేరు వాగులో గల్లంతైన విజయవాడకు చెందిన నీలేశ్ మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అక్కడికి వెళ్లగా, ప్రమాదవశాత్తూ వాగులో చిక్కుకున్నారు. స్థానికులు ఐదుగురిని రక్షించగా నీలేశ్ నీటిలో కొట్టుకుపోయాడు. మోతుగూడెం పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...