Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాలకు వీ2వీ వ్యవస్థ

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 03, 2026 9:12 PM ఆల్ ఇండియా బిజినెస్
వాహనాలకు వీ2వీ వ్యవస్థ - Udayam Digital
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం వెహికల్‌ టు వెహికల్‌ (V2V) కమ్యూనికేషన్‌ వ్యవస్థను దశలవారీగా అమలు చేయనుంది. వాహనాలు పరస్పరం వేగం, స్థానం, దిశ వంటి సమాచారాన్ని పంచుకుని ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు అందిస్తాయి. 2028 అక్టోబర్‌ 1 నుంచి తయారయ్యే ఎల్‌, ఎం, ఎన్‌ కేటగిరీ వాహనాల్లో వీ2వీ వ్యవస్థ తప్పనిసరి కానుంది.

Comments

G
Loading comments...