వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్గిరి సీపీ సుమతి అల్వాల్లోని హస్మత్పేట్లో మిలాద్-ఉన్-నబీ ఊరేగింపును పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులతో సమన్వయం చేసుకుంటూ పండుగ ప్రశాంతంగా జరిగేలా తగు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

