Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర తీరానికి 48 గంటలు కీలకం.. ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 1:24 PM విశాఖపట్నంGeneral
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం 5:30 గంటలకు అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...