Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం కేసులో దోషి.. US పౌరసత్వం రద్దు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:42 AM జాతీయంGeneral
అత్యాచారం కేసులో దోషి.. US పౌరసత్వం రద్దు - Udayam
అత్యాచారం కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి గుర్మిత్‌ సింగ్‌ అమెరికా పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసింది. 1992లో పర్యాటక వీసాపై అమెరికా వెళ్లిన అతడు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశాడు. 2011లో ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరాన్ని దాచిపెట్టి అదే నెలలో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది.

Comments

G
Loading comments...