Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుమడుగ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 01, 2026 5:19 PM జగిత్యాలGeneral
ఉప్పుమడుగ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ - Udayam
రాయికల్ మండలం ఉప్పుమడుగ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు, వసతులు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని, పాఠశాల పరిశుభ్రతను కాపాడాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని ఆగస్టు31లోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలనీ ఆదేశించారు.

Comments

G
Loading comments...