వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ డాక్టర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధికి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

