వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఫోన్పే అందుబాటులోకి తెచ్చింది. ‘యూపీఐ 123పే’తో 20 కోట్ల మందికి పైగా వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
2జీ ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ ఆధారిత వ్యవస్థతో లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ సేవ విస్తరణకు నోకియా, హెచ్ఎండీ, లావా, ఐటెల్తో ఫోన్పే భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Comments
Loading comments...

