వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 2027 మార్చికల్లా బ్యారియర్లు లేని టోల్బూత్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో వెల్లడించారు.
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతతో వాహనాలు ఆగకుండానే టోల్ వసూలు జరిగి సమయం, ఇంధనం ఆదా కానున్నాయి.
Comments
Loading comments...

