వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఉపాధ్యాయులను కేటాయించాలని, ఈ ప్రక్రియలో నియమ నిబంధనలు పాటిస్తూ ఏ ఉపాధ్యాయుడికీ, ఏ పాఠశాలకూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్టియు సంగారెడ్డి జిల్లా శాఖ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా సంఘ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

