వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డీఆర్డీఓ సత్తయ్య హెచ్చరించారు. పూడూరు సామాజిక తనిఖీ సభలో 32 పంచాయతీలకు సంబంధించి రూ.10.10 కోట్ల పనులను సమీక్షించారు.
రికార్డుల లోపాలు, నాటని మొక్కల వివరాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా విధించి రికవరీ చేశారు.
Comments
Loading comments...

