వార్తలకు తిరిగి వెళ్లండి
సిలిండర్ పేలి 3 ఇళ్లు దగ్ధం

మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామంలో బుధవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మత్తి ప్రభు కిశోర్, రామారావు, సత్యనారాయణలకు చెందిన మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం వల్ల ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
Comments
Loading comments...