వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

మరికాసేపట్లో ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు.
విద్యార్థుల 25 శాతం ఇంటర్ వెయిటేజీ మార్కుల లెక్కింపు పూర్తికావడంతో, ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. విద్యార్థులు తమ ర్యాంకులను ఆన్లైన్లో చూసుకోవచ్చు.
Comments
Loading comments...