వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల చెక్ డ్యాంలో సుమారు 55 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలి వివరాలు తెలిసిన వారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ (87126 57920, 87126 57883)ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

