వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్ ఆర్టీసీలో యూనియన్ ఎన్నికల ప్రక్రియను యాజమాన్యం వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణపై జాయింట్ లేబర్ కమిషనర్తో భేటీ అయి, పోలింగ్ బూత్ల వివరాలను ఇప్పటికే సమర్పించింది.
మరో రెండు రోజుల్లో అధికారికంగా తొలి నోటీసు విడుదల కానుంది. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు యాజమాన్యం పూర్తి సమన్వయంతో చర్యలు చేపడుతోంది.
Comments
Loading comments...

