వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలోని జామియా మసీదులో ఉమ్రా పూర్తిచేసుకుని వచ్చిన మహమ్మద్ రఫీ గారిని శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జామియా మస్జీద్ అధ్యక్షులు ఆరిఫ్ గారు, షంషేర్ గారు, ఇమ్రాన్, సయ్యద్, మేస్త్రి కరీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

