వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 2,342 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు.
విశాఖలో 200, అనకాపల్లిలో 1,526, అల్లూరిలో 616 కేంద్రాలు ఉంటాయి. జాబితాపై ఈనెల 16 సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించి, 19న తుది జాబితా విడుదల చేయనున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.
Comments
Loading comments...

