వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి అల్లూరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2,599 బ్యాలెట్ బాక్సులు అవసరమని ఎన్నికల కమిషన్కు నివేదిక పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 430 పంచాయతీలకు ఈ బాక్సులు అవసరమని పేర్కొన్నారు.
అల్లూరి జిల్లాలో 4,98,467 మంది, పోలవరం జిల్లాలో 2,78,545 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

