వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదయపురం గెడ్డ ఆనకట్ట పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఉదయపురం పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు సచివాలయం, గుమ్మలక్ష్మీపురం, ముండెంఖల్లు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శిథిలావస్థలో ఉన్న ఆనకట్టకు బదులుగా వెంటనే హైలెవెల్ వంతెన నిర్మించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి బిడ్డీక అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు జి. సురేశ్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

