వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగుల సమస్యలు తీరడం లేదని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

