Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ శిక్షణకు ఎంపికై సాలూరు ITI విద్యార్ధులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 10:05 AM విజయనగరంGeneral
ఉద్యోగ శిక్షణకు ఎంపికై సాలూరు ITI విద్యార్ధులు - Udayam
విజయనగరం జిల్లాలో సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ITI విద్యార్థులు 62 మంది ఉద్యోగ శిక్షణకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్‌ శ్రీనివాసాచారి, ట్రైనింగ్‌ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వారు మాట్లాడుతూ తెలంగాణాలో అనన్య కంపెనీ గ్రూపునకు చెందిన పలు సంస్థల్లో వీరికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఈ మేరకు కంపెనీ సమకూర్చిన బస్సుల్లో విద్యార్థులను పంపించారు.

Comments

G
Loading comments...