వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్వ ప్రాథమిక నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థికి పెన్ నంబర్ కేటాయించి విద్యా వివరాలను డిజిటల్గా భద్రపరచనుంది.
నమోదు ప్రక్రియను సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల వివరాలు చదువుతున్న పాఠశాలల్లోనే నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...
