Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్దానం కార్గో ఎయిర్పోర్ట్ కు ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యం

Follow Udayam on Google
K Anuradha Aug 24, 2026 3:50 PM శ్రీకాకుళంGeneral
ఉద్దానం కార్గో ఎయిర్పోర్ట్ కు ప్రజా ప్రయోజనాలే  ప్రాధాన్యం - Udayam
ఉద్దానం కార్గో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి రైతుల వ్యవసాయ భూములు సేకరించకుండా ప్రభుత్వ భూములను పరిశీలించాలని డాక్టర్ సిపాన గుణవతి సోమవారం కోరారు.ప్రజల జీవనాధారం, పర్యావరణానికి నష్టం కలగకుండా నిర్మాణం చేపట్టాలని అన్నారు. భూసేకరణలో పారదర్శకత పాటించి ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, రైతుల ఆస్తులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...