వార్తలకు తిరిగి వెళ్లండి
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ విచారణ వాయిదా

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఆ తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...