వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.
విద్యుత్ ఛార్జీల భారం లేకుండా వినాయక వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
Comments
Loading comments...

