వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆగస్టు 12, బుధవారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ ఏ. నర్సింలు తెలిపారు.
ఈ శిబిరంలో గ్రామ ప్రజలు, రైతులు మరియు అన్ని వర్గాల వారు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

