వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ సూచించారు. హెల్మెట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Comments
Loading comments...

