Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో రెండు రోడ్డు ప్రమాదాలు

రాజేష్ కుమార్ Jul 23, 2026 9:27 PM అల్ ఇండియా about 1 hour ago
ఒడిశాలో రెండు రోడ్డు ప్రమాదాలు - Udayam Digital
ఒడిశాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేంకానాల్ జిల్లాలో కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఘటనలో కేంఝర్‌ జిల్లాలో కారు చెట్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ వరుస ప్రమాదాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.

Comments

G
Loading comments...