వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో రెండు రోడ్డు ప్రమాదాలు

ఒడిశాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేంకానాల్ జిల్లాలో కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు.
మరో ఘటనలో కేంఝర్ జిల్లాలో కారు చెట్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ వరుస ప్రమాదాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.
Comments
Loading comments...