Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో రెండు కొత్త బొగ్గు గనులు

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 05, 2026 10:15 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
మణుగూరులో రెండు కొత్త బొగ్గు గనులు - Udayam Digital
మణుగూరు ఏరియాలో పీకేఓసీ డిప్‌సైడ్‌, మణుగూరు ఓసీ విస్తరణ ప్రాజెక్టు గనులు ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు గనుల్లో 219 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికితీయాలని సింగరేణి ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టులతో బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు కార్మికులకు స్థిరత్వం లభించనుంది. నాణ్యమైన బొగ్గు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...