వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలోని యారాడ బీచ్లో సముద్రంలోకి దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి.
అలల తీవ్రత కారణంగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సముద్రంలో విస్తృతంగా శోధన కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...
