Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో పిల్లలు.. సాయం కోసం వేడుకోలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 6:38 PM ములుగు General
అనారోగ్యంతో పిల్లలు.. సాయం కోసం వేడుకోలు - Udayam
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎస్సీ మర్రిగూడెంకు చెందిన రాంబాబు, సమ్మక్క దంపతుల ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమార్తె స్వర్ణలత సికిల్‌సెల్‌ ఎనీమియాతో, కుమారుడు అశోక్‌ ఏవీఎన్‌తో బాధపడుతున్నారు. వైద్యం కోసం ఎకరం భూమి అమ్మి, రూ.6 లక్షలకు పైగా అప్పు చేశారు. అశోక్‌ శస్త్రచికిత్సకు రూ.8 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దాతలు సాయం చేయాలని రాంబాబు, సమ్మక్క కోరుతున్నారు.

Comments

G
Loading comments...