Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్‌లో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 10, 2026 3:27 PM నిర్మల్ General
కుబీర్‌లో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి - Udayam
సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. కుబీర్‌కు చెందిన ముగ్గురు బాలురు డోడర్నా చెరువుకు వెళ్లగా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గణేశ్ (13) ఆస్పత్రిలో, సోఫియాన్ (10) చెరువులోనే ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...