వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు మరోసారి పట్టాలు తప్పింది. విజయవాడ–విశాఖపట్నం ప్రధాన రైల్వే మార్గంలో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి.
వరుస ఘటనలతో రైల్వే ట్రాక్ భద్రతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న సాంకేతిక బృందాలు పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నాయి.
Comments
Loading comments...

