వార్తలకు తిరిగి వెళ్లండి

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 75 రోజులు అవుతున్నా తల్లిదండ్రులు గణేశ్, భవాని బిడ్డను మరిచి పోలేకపోతున్నారు. తండ్రి ఊరూరా తిరుగుతూ పోస్టర్లు అతికిస్తున్నారు. ఫలితం లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు సమాచారం అందించాలని 'తుని జాను' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.
పాప జ్ఞాపకాలు, అదృశ్యమైన తర్వాత జరిగిన పరిణామాలను అందులో పంచుకుంటానని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

