Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుది దశకు పెదపెంకి అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Ram Sep 09, 2026 6:52 PM జాతీయంGeneral
తుది దశకు పెదపెంకి అభివృద్ధి పనులు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో రూ.4.68 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. 27 సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పాటు దాదాపు 2 కి.మీ మేర 41 మ్యాజిక్‌ డ్రెయిన్లు పూర్తయ్యాయి. 3 వేలకు పైగా మొక్కలతో సుందరీకరణ చేపట్టారు. పనుల్లో నాణ్యత, ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...