వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల 6వ మైలు వద మంగళవారం విషాదం జరిగింది. ఆశాది అన్విత (3.5) అనే చిన్నారి దాహంతో ఇంట్లోని టర్పెంటైన్ ఆయిల్ను నీళ్లు అనుకుని తాగి స్పృహతప్పింది.
వెంటనే గుంటూరు జీజీహెచ్కు తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
Comments
Loading comments...

