వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణా కేంద్రంలో స్టైపెండరీ ట్రైనీ క్యాడెట్ కానిస్టేబుల్స్ తుది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ శిక్షణ ముగింపు దశలో ఉన్నందున తుది రాత పరీక్షలను ఈ నెల 8 నుండి 13 వరకు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని,17 నుండి 19 వరకు ఫైరింగ్ పరీక్షలు, 22 నుండి 28 వరకు ఔట్ డోర్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

