వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగలు చోరీకి గురయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనపై 150 మంది రైతులు శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
చోరీతో సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

