వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లలో టీటీఈలు, ప్రయాణికుల మధ్య వివాదాలు, దాడులు, లంచాల ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే బాడీ కెమెరాలను అందించనుంది. కొన్ని డివిజన్లలో ప్రయోగాలు సానుకూలంగా ఉండటంతో దేశవ్యాప్త అమలుకు చర్యలు చేపట్టింది.
ఈ కెమెరాలు 12 గంటలు నిరంతరాయంగా వీడియో రికార్డు చేస్తాయి. ఫుటేజీని టీటీఈలు తొలగించడం, మార్చడం సాధ్యం కాదు.
Comments
Loading comments...
