Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీని వీడి వైసీపీలో చేరిన 50 కుటుంబాలు

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 8:09 PM విజయనగరంGeneral
టీడీపీని వీడి వైసీపీలో చేరిన 50 కుటుంబాలు - Udayam
గజపతినగరం నియోజకవర్గంలోని జామి మండలం మోకాస కొత్తవలస గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిని అభినందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అప్పలనరసయ్య సూచించారు. కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...