వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నాయకులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

