వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్: నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ వికారాబాద్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీచర్ రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించిన ట్రస్మా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యాలు.. దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు
Comments
Loading comments...

